Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:29 IST)
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ వుండాల్సి వస్తోందని పరోక్షంగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసారు.

 
ప్రజలను రక్షించే పోలీసులను రౌడీలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేస్తుంటే ఏమీచేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెధవ పని చేసి బహిరంగంగా ఎవరైనా తిరగలేరనీ, సిగ్గులేని వారే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు.


ఎవరు తప్పు చేస్తే వారిని సీఎం మందిలించి దండన విధిస్తే పరిస్థితి ఇక్కడ దాకా రాదనీ, మిగిలినవారికి భయం కలుగుతుందని అన్నారు. సీఎం ఉదాశీన వైఖరి కారణంగానే విద్రోహశక్తులు మరింత పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments