Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదలండి.. బాబు పిలుపు: ముంపు గ్రామాల ప్రజలకు మందులు, ఆహారం

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (17:43 IST)
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. రాయలసీమలో ముంపునకు గురైన జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. విపత్తు సమయాల్లో పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు.. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. 
 
ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ముంపు గ్రామాల్లో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించి.. బాధితులకు వీలైనంత త్వరగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments