Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. పసుకు-కుంకుమ కింద రూ.4వేలు..బాబు

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:56 IST)
పసుప- కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఖాతాలో రూ.3,500లను డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. 
 
పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4,000 నగదును మరోసారి అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. పనిలో పనిగా వైకాపాపై ఫైర్ అయ్యారు. టీడీపీ అమలు చేసే సంక్షేమ పథకాలు చూసి వైకాపాతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. 
 
మరోవైపు.. డేటా చోరీపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి కంప్యూటరైజ్ చేసి, 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తల జాబితా కంప్యూటర్‌లో ఉంచామన్నారు. ఆ డేటాను దోచుకుని తిరిగి తమ ప్రభుత్వంపై కేసు పెడతారా? అంటూ ఫైరయ్యారు. కార్యకర్తల జాబితా ఎవరూ చేయలేదని, తాము చేశామని, ప్రతి ఒక్కరి డేటా తమ వద్ద ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments