Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం లేదు మిత్రమా.. రోజూ 18 గంటలు పనిచేయండి.. చంద్రబాబు

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:53 IST)
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మరింత విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల మిషన్‌పై ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మహిళలంతా తెలుగుదేశంవైపే ఉన్నారని పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రోజుకు 18 గంటలపాటు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 రోజులే మిగిలి ఉండటంతో కార్యకర్తలందరూ 18 రోజులపాటు కష్టపడి పనిచేసి ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు. 
 
ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పని చేయాలని, ఇది మీకు పరీక్షా సమయం అని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ అధినేతకు తెలుగుదేశానికి వస్తున్న జనాదరణ చూసి మింగుడుపడటం లేదని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments