సమయం లేదు మిత్రమా.. రోజూ 18 గంటలు పనిచేయండి.. చంద్రబాబు

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:53 IST)
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మరింత విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల మిషన్‌పై ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మహిళలంతా తెలుగుదేశంవైపే ఉన్నారని పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రోజుకు 18 గంటలపాటు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 రోజులే మిగిలి ఉండటంతో కార్యకర్తలందరూ 18 రోజులపాటు కష్టపడి పనిచేసి ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు. 
 
ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పని చేయాలని, ఇది మీకు పరీక్షా సమయం అని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ అధినేతకు తెలుగుదేశానికి వస్తున్న జనాదరణ చూసి మింగుడుపడటం లేదని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments