Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ చల్లగా చూడాలని ఆ ప్రభువును కోరుకున్నాం.. బాబు

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (16:22 IST)
క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రార్ధనలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. ఇంకా మాట్లాడుతూ.. అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ చర్చ్‌కి రెండోసారి వచ్చానని తెలిపారు. ఒక పవిత్ర సందేశం అందిచిన క్రీస్తు జన్మదిన వేడుకలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. దయ, కరుణ, ఇలాంటి దివ్య సందేశాలు ఆయన అందిచారు. మంచిని గుర్తించడం, గౌరవించడం, బైబిల్‌లో పొందుపరిచారు. 
 
క్రిస్మస్ రోజున పవిత్రమైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉంది. యేసు ఇచ్చిన సందేశాలు మానవాళి రక్షణకు నిరంతరం ఉపయోగపడతాయి. మనిషిని మనిషిగా గుర్తించడం, సమస్యకు పరిష్కార మార్గాలు బైబిల్‌లో చెప్పారు. మంచి కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్ధనలు చేశాం.

అందరనీ చల్లగా చూస్తూ కరుణ చూపాలని ప్రభువును కోరుకున్నాం. టిడిపి హయాంలో క్రిస్మస్ కానుకులు ఇచ్చాం, చర్చిలకు ఆర్థిక సహాయం చేశాం. క్రైస్తవ సోదరుల‌కు టిడిపి అండగా ఉంటుంది.. అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments