Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు: పదిమంది మృతి.. ఏంటయ్యా ఇది..? బాబు ప్రశ్న

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:18 IST)
రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాడికొండ మండలంలో ఐదుగురు, తుళ్లూరు మండలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణమంటూ మండిపడ్డారు. 
 
ఇంకా తేదీల వారీగా, పేరు, నియోజకవర్గం, మండలం, గ్రామంతో పాటు రాజధాని తరలింపు కోసం ప్రాణాలు కోల్పోయిన రైతుల పేర్లతో కూడిన వివరాలను చంద్రబాబు ట్విట్టర్‌లో పొందుపరిచారు. ఇందులో అక్కినేని ప్రవీణ్ (35) తుళ్లూరు రైతు.. రాజధాని తరలిపోతుందనే వార్త రావడంతోనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారని.. ఇతడు 31.12. 2019 తేదీన మరణించినట్లు చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments