Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 40 మంది చావుకి నువ్వే కారణం బాబూ: చంద్రబాబుపై ట్విట్టర్లో రివర్స్ ఎటాక్

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:12 IST)
రాజధాని తరలింపు ప్రకటనతో రైతులు గుండెపోటుతో చనిపోతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పలువురు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వాళ్ల చావుకి చంద్రబాబే కారణం అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. 
 
చంద్రబాబు ఇలా రాశారు...  "రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసింది. తాడికొండ మండలంలో 5 గురు, తుళ్లూరు మండలంలో 5 గురు చనిపోయారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణం
 
మొన్న ఇసుక మాఫియా ఆగడాలతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, 200 రోజుల్లో 280 మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు రాజధాని మార్పుపై ఆందోళనతో 10 మంది మృతి. ఈ సమస్యలన్నీ వైసీపీ సృష్టించినవే.
 
ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. స్వార్థం, అవినీతి, అక్రమాలు, అసమర్ధతతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేసారు. దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు"

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments