Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రానికి పట్టిన వైరస్.. చంద్రబాబు

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (15:10 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రానికి పట్టిన వైరస్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దినదినగండంగా మారుతున్నదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సీఎం వైఎస్ జగన్ పాలనతో ఇప్పటికే ప్రజలు పూర్తిగా విసిగి పోయారన్నారు. ప్రతినిత్యం రాష్ట్రంలో వేధింపులు, కబ్జాలు, ఆత్మహత్యలు, కేసులు, కూల్చివేతలు నిత్యకృత్యం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఉపాధి కోల్పోతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలతో చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని వాపోయారు. బాధల్లో ఉన్న ప్రజానీకానికి ధైర్యం, నమ్మకం కలిగించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments