Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:29 IST)
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం ముగిసింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ టిటిడి ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవాన్నీ నిర్వహించింది. 
 
ఏడాదికి నాలుగుసార్లు స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రధసప్తమి, అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం నిర్వహణ వుంటుంది.

ఇదిలా వుండగా.. శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా... తిరుమల తిరుపతి దేవస్థానం సబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments