Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:29 IST)
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం ముగిసింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ టిటిడి ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవాన్నీ నిర్వహించింది. 
 
ఏడాదికి నాలుగుసార్లు స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రధసప్తమి, అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం నిర్వహణ వుంటుంది.

ఇదిలా వుండగా.. శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా... తిరుమల తిరుపతి దేవస్థానం సబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments