Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమై

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (11:41 IST)
మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమైన చర్య అనీ, దారుణమైనదని అన్నారు. 
 
ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభ్యంతరకరమని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లపై నియంత్రణ విధించాలని ఆమె కోరినట్లు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న అత్యాచారాలను ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో దర్శనమివ్వడం ఎక్కువైంది. ఈ మాధ్యమాల ద్వారా అత్యాచారం దృశ్యాలను షేర్ చేయడంపై నిరోధించాలని నన్నపనేని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments