Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై జరుగుతున్న దాడుల్లో బీహార్ కంటే ఏపీలోనే అధికం : కేంద్రం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (20:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలపై జరుగుతున్న దాడులు నమోదవుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడుల అంశంపై మంగళవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతి యేటా పెరిగిపోతున్నాయని తెలిపింది. 
 
అలాగే, గత 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది. ఏపీలో అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగినట్టు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments