Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై జరుగుతున్న దాడుల్లో బీహార్ కంటే ఏపీలోనే అధికం : కేంద్రం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (20:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళలపై జరుగుతున్న దాడులు నమోదవుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న దాడుల అంశంపై మంగళవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ప్రతి యేటా పెరిగిపోతున్నాయని తెలిపింది. 
 
అలాగే, గత 2018తో పోల్చితే దేశంలో అత్యాచారాలు, దాడులు పెరిగాయని వెల్లడించింది. ఏపీలో అత్యాచారాలు 22 శాతం, దాడులు 15 శాతం పెరిగినట్టు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments