Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ షాపు యజమానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:56 IST)
హనుమకొండలో దారుణం జరిగింది. ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమాని పై అగంతుకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

సెల్ ఫోన్ షాపులోంచి మంటలు రావడాన్ని గమనించిన పక్క షాపు వాళ్లు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు భ‌యందోళ‌న‌ల‌తో కేక‌లు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

తీవ్రంగా గాయపడిన షాపు యజమానిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ దురాగ‌తానికి పాల్ప‌డింది ఎవ‌ర‌నే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments