Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ షాపు యజమానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:56 IST)
హనుమకొండలో దారుణం జరిగింది. ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమాని పై అగంతుకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

సెల్ ఫోన్ షాపులోంచి మంటలు రావడాన్ని గమనించిన పక్క షాపు వాళ్లు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు భ‌యందోళ‌న‌ల‌తో కేక‌లు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

తీవ్రంగా గాయపడిన షాపు యజమానిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ దురాగ‌తానికి పాల్ప‌డింది ఎవ‌ర‌నే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments