Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRR పైన సీబీఐ చీటింగ్ కేసు: రఘురామకృష్ణ రాజు ఇక మాట్లాడతారా?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (22:34 IST)
బ్యాంకుల మోసానికి పాల్పడ్డారంటూ వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మొత్తం రూ. 826.17 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది.
 
బ్యాంకుల మోసానికి పాల్పడి నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో ఈ మేరకు సోదాలు నిర్వహించినట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది.
 
కాగా గత కొంతకాలంగా రఘురామకృష్ణ రాజు వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాలో RRRగా పాపులర్ కూడా అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments