Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRR పైన సీబీఐ చీటింగ్ కేసు: రఘురామకృష్ణ రాజు ఇక మాట్లాడతారా?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (22:34 IST)
బ్యాంకుల మోసానికి పాల్పడ్డారంటూ వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మొత్తం రూ. 826.17 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది.
 
బ్యాంకుల మోసానికి పాల్పడి నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో ఈ మేరకు సోదాలు నిర్వహించినట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది.
 
కాగా గత కొంతకాలంగా రఘురామకృష్ణ రాజు వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాలో RRRగా పాపులర్ కూడా అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments