Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు : కోర్టులో సీబీఐ కౌంటర్

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (16:17 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే, జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ వ్యవధిలో యూరప్ పర్యటనకు వెళ్లాని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దీంతో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ ఆయన బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. జగన్ ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లివచ్చారని, అందువల్ల ఈ దఫా పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. దీంతో తుదపరి విచారణనను ఈ నల 14వ తేదీకి వాయిదా వేసింది.
 
అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆయన ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సీబీఐ కోర్టు ఈ నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments