అవినాష్ విజ్ఞప్తికి సీబీఐ సానుకూల స్పందన.. కానీ శుక్రవారం...

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:35 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని మరోమారు నోటీసులు జారీచేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తులో భాగంగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
వీటిని స్వీకరించిన అవినాష్... విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలని, ముందుగా ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుందని చెప్పారు. దీనిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
 
మంగళవారం హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. ఆయన దారి మధ్యలో ఉన్న సయంలో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments