Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు... చంద్ర‌బాబులో పెరిగిన ఒత్తిడి... తిరుప‌తి ప‌ర్య‌ట‌న అర్ధంత‌రంగా ర‌ద్దు

తిరుప‌తి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్ర‌బాబులో ఒత్తిడి పెంచిన‌ట్లు కనిపిస్తోంది. ఆయ‌న తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్క‌డ పర్యటించాల్సి ఉన్నా ప‌ర్య‌ట‌న‌ను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (20:54 IST)
తిరుప‌తి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్ర‌బాబులో ఒత్తిడి పెంచిన‌ట్లు కనిపిస్తోంది. ఆయ‌న తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్క‌డ పర్యటించాల్సి ఉన్నా ప‌ర్య‌ట‌న‌ను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. 
 
కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. అక్క‌డి నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరిన సీఎం... నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments