Webdunia - Bharat's app for daily news and videos

Install App

140 కిమీ వేగంతో లారీపైకి దూసుకెళ్లిన కారు.. నాగార్జున మృతి

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:55 IST)
విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు.. కృష్ణలంకకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్, ప్రియాంకతో పాటు మరో యువకుడు ఉన్నాడు. వీరిలో నాగార్జున అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments