140 కిమీ వేగంతో లారీపైకి దూసుకెళ్లిన కారు.. నాగార్జున మృతి

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:55 IST)
విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు.. కృష్ణలంకకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్, ప్రియాంకతో పాటు మరో యువకుడు ఉన్నాడు. వీరిలో నాగార్జున అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments