Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం, వేగం ఎక్కువై...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:04 IST)
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతి వేగంగా ఘాట్ రోడ్డులో పక్కనున్న గ్రిల్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రమాదం జరిగింది.

 
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. దర్సనం తరువాత కారులో మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. సరిగ్గా వినాయకుడి గుడి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పింది.

 
అతి వేగంగా వస్తుండటంతో పక్కనే ఉన్న గ్రిల్స్ ను కారు ఢీకొంది. దీంతో అందులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగం మరింత పెరిగి ఉంటే గ్రిల్స్‌ను దాటి పిట్టగోడను ఢీకొని అటువైపుగా అటవీ ప్రాంతంలో పడిపోయే ఉండేదని టిటిడి సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments