కొత్త కారు కొన్నాడు.. పార్టీ ఇచ్చాడు.. తిరిగి వస్తూ..?

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (12:01 IST)
తాడిపత్రిలో కొత్త కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
కొత్త కారు కొనడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చి.. ఆపై ఇంటికి వెళ్తుండగా.. కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది.అంతే ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. ఇందుకోసం స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఇక పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. 
 
ఆ యాక్సిడెంట్‌లో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌, నరేశ్‌ రెడ్డి స్పాట్‌లోనే మ‌ృతి చెందగా. .మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పార్టీలో మద్యం సేవించి కారు నడపటం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments