Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు చేయకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలవగలదా? సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:41 IST)
వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికార దర్పంతో జగన్ విర్రవీగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తిరుపతిలో బిజెపి నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు. 
 
వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని.. వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొడతామన్నారు. రానున్న ప్రధాన ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలిచిందా అంటూ ప్రశ్నించారు. 
 
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి గెలుపు ఒక గెలుపేనా అంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారని.. ప్రభుత్వ అధికారులు వైసిపి కోసం పనిచేస్తున్నారన్నారు. మోడీ ఆలోచనా విధానమే ఆయుధంగా తిరుపతి ఉప ఎన్నికల్లోకి వెళతామన్న సోము వీర్రాజు.. జనసేనతో కలిసే ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments