బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు చేయకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలవగలదా? సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:41 IST)
వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికార దర్పంతో జగన్ విర్రవీగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తిరుపతిలో బిజెపి నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు. 
 
వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని.. వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొడతామన్నారు. రానున్న ప్రధాన ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలిచిందా అంటూ ప్రశ్నించారు. 
 
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి గెలుపు ఒక గెలుపేనా అంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారని.. ప్రభుత్వ అధికారులు వైసిపి కోసం పనిచేస్తున్నారన్నారు. మోడీ ఆలోచనా విధానమే ఆయుధంగా తిరుపతి ఉప ఎన్నికల్లోకి వెళతామన్న సోము వీర్రాజు.. జనసేనతో కలిసే ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments