Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు చేయకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలవగలదా? సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:41 IST)
వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికార దర్పంతో జగన్ విర్రవీగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తిరుపతిలో బిజెపి నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు. 
 
వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని.. వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొడతామన్నారు. రానున్న ప్రధాన ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలిచిందా అంటూ ప్రశ్నించారు. 
 
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి గెలుపు ఒక గెలుపేనా అంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారని.. ప్రభుత్వ అధికారులు వైసిపి కోసం పనిచేస్తున్నారన్నారు. మోడీ ఆలోచనా విధానమే ఆయుధంగా తిరుపతి ఉప ఎన్నికల్లోకి వెళతామన్న సోము వీర్రాజు.. జనసేనతో కలిసే ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments