Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడుతూ బతకలేము.. నారా లోకేష్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (21:28 IST)
కడప జిల్లాలో పర్యటించారు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌. వైసిపి కార్యకర్తల చేతిలో దారుణంగా హత్యకు గురైన నందం సుబ్బయ్య పార్థీవదేహానికి నివాళులు అర్పించారు నారా లోకేష్‌. సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.
 
ఆంధ్రప్రదేశ్‌ హత్యాంధ్రప్రదేశ్‌గా మారిపోతోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణించిపోయాయి. పోలీసులు వైసిపి కార్యకర్తల్లా మారిపోయారు. వైసిపికి వారు బానిసలైపోయారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
 
అంతేకాదు అతి దారుణంగా టిడిపి కార్యకర్తను చంపేస్తే తూతూ మంత్రంగా కేసులు పెడతారా. అసలు మీరేం చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే కూడా ఇందులో ప్రధాన ముద్దాయి. అతన్ని వదిలేస్తారా? వెంటనే వారిపై కేసులు పెట్టండి అంటూ మండిపడ్డారు నారా లోకేష్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments