Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వైసిపిలో చేరుతున్నాగా... ఏపీలో కాంగ్రెస్ కనుమరుగేనా?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:43 IST)
టిడిపి - కాంగ్రెస్ కలయికతో ఒక్కసారిగా కొంతమంది సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని వదిలి వచ్చేశారు కూడా. అందులో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన వైసిపిలో చేరేందుకు సిద్థమైపోయారు. ఈనెల 13వ తేదీన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
నేరుగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సి.రామచంద్రయ్య ఆ పార్టీలో చేరేందుకు అనుమతి రావడంతో వెళ్ళేందుకు సిద్థమైపోయారు. సి. రామచంద్రయ్యను స్వయంగా జగన్ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించనున్నారు. ఈయనొకరే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలి వైసిపిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments