Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ పార్టీకి అమ్మాయిలను ఆహ్వానించిన నిత్యానంద... వాళ్లొచ్చేసరికి వీళ్లు పారిపోయారు...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:23 IST)
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది ఫూటుగా మద్యం తాగి, మగువలతో చిందేసారు. మున్సిపల్ కమిషనర్ నిత్యానంద గత పది రోజుల క్రిందట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపధ్యంలో మున్సిపల్ సిబ్బంది మంచి పార్టీ ఇచ్చాడు.. అమ్మాయిలను కూడా పార్టీకి ఆహ్వానించాడు. 
 
విషయం తెలుసుకున్న ఓ చానెల్ రిపోర్టర్, కెమెరామెన్ అక్కడకి వెళ్లగా అందరూ పారిపోయారు. అయితే కమిషనర్ నిత్యానంద మున్సిపల్ ఆఫీసులో మహిళ ఉద్యోగితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అయ్యింది. నీ కోసం చెవి రింగులు కొన్నానని కమిషనర్ నిత్యానంద  ఓ మహిళా ఉద్యోగికి ఆశ చూపినా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నువ్వు చెవి రింగులు తీసుకోకపోతే నేను ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు కమిషనర్ నిత్యానంద. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments