Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైట్ పార్టీకి అమ్మాయిలను ఆహ్వానించిన నిత్యానంద... వాళ్లొచ్చేసరికి వీళ్లు పారిపోయారు...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:23 IST)
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది ఫూటుగా మద్యం తాగి, మగువలతో చిందేసారు. మున్సిపల్ కమిషనర్ నిత్యానంద గత పది రోజుల క్రిందట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపధ్యంలో మున్సిపల్ సిబ్బంది మంచి పార్టీ ఇచ్చాడు.. అమ్మాయిలను కూడా పార్టీకి ఆహ్వానించాడు. 
 
విషయం తెలుసుకున్న ఓ చానెల్ రిపోర్టర్, కెమెరామెన్ అక్కడకి వెళ్లగా అందరూ పారిపోయారు. అయితే కమిషనర్ నిత్యానంద మున్సిపల్ ఆఫీసులో మహిళ ఉద్యోగితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అయ్యింది. నీ కోసం చెవి రింగులు కొన్నానని కమిషనర్ నిత్యానంద  ఓ మహిళా ఉద్యోగికి ఆశ చూపినా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నువ్వు చెవి రింగులు తీసుకోకపోతే నేను ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు కమిషనర్ నిత్యానంద. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments