Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీఆర్ఎస్ పాతుకుపోతుందా? వైజాగ్‌లో ఆఫీస్ రెడీ

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (13:04 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు విజయవాడలో అనువైన ప్రాంతం కోసం కసరత్తు చేస్తోంది. 
 
ఇందుకోసం జక్కంపూడి ఇన్నర్ రింగ్‌రోడ్డు మండలం చుట్టుపక్కల మూడు స్థలాలను ఇప్పటికే విజయవాడలోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల బృందం బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ఎంపిక చేసింది.
 
ఒక రెండు వారాల్లో హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కేంద్ర నాయకత్వం రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన స్థానాల్లో ఒకదానిని నిర్ణయించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన భూములను పరిశీలించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ 18, 19 తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా విజయవాడకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఆంధ్రా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు జక్కంపూడి కాలనీ, చుట్టుపక్కల స్థలాలను ఎంపిక చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments