Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీఆర్ఎస్ పాతుకుపోతుందా? వైజాగ్‌లో ఆఫీస్ రెడీ

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (13:04 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు విజయవాడలో అనువైన ప్రాంతం కోసం కసరత్తు చేస్తోంది. 
 
ఇందుకోసం జక్కంపూడి ఇన్నర్ రింగ్‌రోడ్డు మండలం చుట్టుపక్కల మూడు స్థలాలను ఇప్పటికే విజయవాడలోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల బృందం బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ఎంపిక చేసింది.
 
ఒక రెండు వారాల్లో హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కేంద్ర నాయకత్వం రాష్ట్ర కార్యాలయానికి సంబంధించిన స్థానాల్లో ఒకదానిని నిర్ణయించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన భూములను పరిశీలించేందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ 18, 19 తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా విజయవాడకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఆంధ్రా రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు జక్కంపూడి కాలనీ, చుట్టుపక్కల స్థలాలను ఎంపిక చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments