Webdunia - Bharat's app for daily news and videos

Install App

580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:58 IST)
Ayappa
నడక మార్గంలో శబరిమల చేరుకునే భక్తుల సంఖ్య భారీగా వుంటుంది. ప్రస్తుతం నడకన శ్రీ ధర్మశాస్త దర్శనానికై బయలుదేరారు. వీరికి ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం బాగానే కనిపిస్తుంది. 
 
ఈ చిన్నారుల పట్టుదలకు ధైర్యానికి, భక్తికి, ఓర్పుని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ చిన్నారులు శబరిమలకు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారులకు పెద్దలు నమస్కారం చేస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వీరు కాలినడక వెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో!!

హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం ప్రకటన - 2025 అక్టోబ‌ర్ లో రిలీజ్

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ న్యూ మూవీ టైటిల్ డిజిఎల్, నవంబర్ నుంచి షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments