Webdunia - Bharat's app for daily news and videos

Install App

580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:58 IST)
Ayappa
నడక మార్గంలో శబరిమల చేరుకునే భక్తుల సంఖ్య భారీగా వుంటుంది. ప్రస్తుతం నడకన శ్రీ ధర్మశాస్త దర్శనానికై బయలుదేరారు. వీరికి ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం బాగానే కనిపిస్తుంది. 
 
ఈ చిన్నారుల పట్టుదలకు ధైర్యానికి, భక్తికి, ఓర్పుని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ చిన్నారులు శబరిమలకు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారులకు పెద్దలు నమస్కారం చేస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వీరు కాలినడక వెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments