Webdunia - Bharat's app for daily news and videos

Install App

580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:58 IST)
Ayappa
నడక మార్గంలో శబరిమల చేరుకునే భక్తుల సంఖ్య భారీగా వుంటుంది. ప్రస్తుతం నడకన శ్రీ ధర్మశాస్త దర్శనానికై బయలుదేరారు. వీరికి ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కాని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం బాగానే కనిపిస్తుంది. 
 
ఈ చిన్నారుల పట్టుదలకు ధైర్యానికి, భక్తికి, ఓర్పుని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఈ చిన్నారులు శబరిమలకు అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారులకు పెద్దలు నమస్కారం చేస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వీరు కాలినడక వెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments