బస్సు నడుపుతుండగా గుండెపోటు, 50 మందిని కాపాడి స్టీరింగ్ పైన కూలిపోయాడు

ఐవీఆర్
సోమవారం, 10 నవంబరు 2025 (13:17 IST)
బస్సు నడుపుతూ వుండగా డ్రైవరు గుండెపోటుకి గురయ్యాడు. తనకు గుండెపోటు వచ్చిందని గమనించిన సదరు డ్రైవరు వెంటనే బస్సు వేగాన్ని తగ్గించాడు. రోడ్డు పక్కనే నిలిపివేసి స్ట్రీరింగ్ పైన తల వాల్చాడు. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ అలా పక్కనే ఆపడంతో ఏమైందో తెలియకు దగ్గరకు వచ్చి చూడగా అప్పటికే ఆయన మృతి చెందాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.... డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. కళాశాల బస్సును కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆయన బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తనకు గుండెల్లో భారంగా అనిపించడంతో బస్సును రోడ్డు పక్కనే ఆపేసి స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ఆవిధంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

Bindu Madhavi: అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగితే ఏమయిందినే కథతో దండోరా సిద్ధం

Balakrishna 111: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ గోపీచంద్ తాజా అప్ డేట్

AR Rahman: నా చైల్డ్‌హుడ్‌ డ్రీం పెద్ది తో తీరింది : రామ్ చరణ్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments