Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

ఐవీఆర్
శుక్రవారం, 3 జనవరి 2025 (16:15 IST)
సెల్ఫీల పిచ్చి ఎంతోమంది ప్రాణాలను తీస్తోంది. కొంతమందిని చావు చివరి వరకూ తీసుకుని వెళ్తోంది. ఈ వార్తలను చూసైనా పాఠాలు నేర్చుకోవడం లేదు. మళ్లీ అలాంటి తప్పులను చేస్తూ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు చాలామంది. తాజాగా తన ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లాడు ఓ ప్రియుడు. అంతే.. వాటి దాడికి ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్బెకిస్తాన్ దేశంలో ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు కోసం సింహాల బోనులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లి పడుకుని వున్న 3 సింహాలతో సెల్ఫీ దిగాడు. అవి నిశ్శబ్దంగా వుండటాన్ని చూసి.. సింబా సైలెంటుగా వుండూ అంటూ మెల్లగా అరిచాడు. అంతే... ఆ అరుపు విని ఆ 3 సింహాలు అతడిపై దాడి చేసాయి. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments