Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (13:27 IST)
ఏపీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రోజు రోజుకీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్‌ సభ్యులు బోండా ఉమ. 
 
దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేలాదిమందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.
 
వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన్ని అవమానించినట్లే అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కరు కూడా ఈ డిమాండ్ లపై ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments