విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (13:27 IST)
ఏపీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రోజు రోజుకీ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్‌ సభ్యులు బోండా ఉమ. 
 
దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేలాదిమందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.
 
వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన్ని అవమానించినట్లే అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కరు కూడా ఈ డిమాండ్ లపై ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments