Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జో బైడన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన మోదీ..!

జో బైడన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిన మోదీ..!
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (13:16 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధిగమించారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ నిలిచారు. 
 
ప్రధాని మోదీ వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ నంబర్ వన్ నేతగా నిలిచారు. సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీకి పట్టం కట్టారు. 
 
ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకులో నిలిచారు. సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీకి పట్టం కట్టారు. 
 
ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకులో నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో క్యూఆర్ కోడ్ ద్వారా పాఠాలు..