Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోండా ఉమ కాజేశారయ్యా... రూ. 35 లక్షలు తీసుకుని...

ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 30 మే 2018 (17:49 IST)
ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు స్థలం ఇస్తామని చెప్పడంతో బోండా ఉమకు రూ. 35 లక్షలు ఇచ్చామనీ, కానీ ఎంతకీ స్థలాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. 
 
కాగా బోండా ఉమా మహేశ్వర రావుపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం. గతంలోనూ ఆయన కొంతమంది భూములను ఆక్రమించారనీ, తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఆయన కొట్టిపారేశారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments