Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రైళ్లకు బాంబు బెదిరింపులు.. 2 గంటల పాటు ఆలస్యంగా రైళ్లు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:06 IST)
ఏపీలోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రైళ్లలో  బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
 
ఈ మేరకు ఓ ఆగంతకుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆగంతుకుడి ఫోన్‌ కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ట్రైన్, చర్లపల్లి వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి తనిఖీలు చేపట్టారు.
 
మొత్తం రైలు బోగీల్లోని అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను జాగిలాలతో తనిఖీ చేశారు. కానీ బాంబుకు సంబంధించి ఆనవాళ్లు లేకపోవడంతో రైళ్లను పంపేశారు. ఈ క్రమంలోనే బెదిరింపును పోలీసులు ఫేక్‌కాల్‌గా తేల్చారు. 
 
మరోవైపు బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తనిఖీల కారణంగా రెండు రైళ్లూ సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments