Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ తీరంలో బోటు ప్రమాదం... పేలిన సిలిండర్లు... బోటు దగ్ధం...

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:45 IST)
కాకినాడ తీరంలో బోటు ప్రమాదం సంభవించింది. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తీరానికి తిరిగి వస్తుండగా, బోటులోని సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. దీంతో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ఫలితంగా 80 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.
 
కాకినాడ తీర ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు వారం రోజుల క్రితం చేపలవేటకు వెళ్ళారు. తాజాగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమయ్యారు. 
 
ఈ జాలర్లు మరో నాలుగు గంటల్లో తీరానికి చేరుకుంటుందనగా శుక్రవారం తెల్లవారుజామున సిలిండర్ పేలి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. 
 
దీంతో అప్రమత్తమైన జాలర్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షణ దళం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. బోటులోని 12 మంది జాలర్లను రక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం