Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కోసం కోటి రూపాయల ఇల్లు.. భార్యకు కాంట్రాక్టర్‌పై మోజు.. ఏం చేసిందంటే?

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:41 IST)
Couple
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని చకేరీలోని స్వర్ణ్ జయంతి విహార్‌లో ఓ ఉపాధ్యాయుడు తన భార్యాపిల్లల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించాడు. అదే ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన భార్య తన భర్తను కారులో ఢీకొట్టించి హత్యచేయించింది. 
 
కాంట్రాక్టర్ తన సోదరుడు, కారు డ్రైవర్‌కు నాలుగు లక్షల రూపాయల తాయిలాన్ని ఇచ్చి హత్యను ప్రమాదంగా చూపించాడు. అయితే సంఘటన స్థలం దగ్గర అమర్చిన సిసి కెమెరాలు, అతని భార్య  సిడిఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్) సహాయంతో , సేన్ పశ్చిమ్ పారా పోలీస్ స్టేషన్ నిందితులను 24 రోజుల్లో అరెస్టు చేయగలిగారు. 
 
ఈ ఘటన వెలుగులోకి రావడంతో భార్య, కాంట్రాక్టర్‌, బంధువును అరెస్టు చేయగా, హత్యకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు. టీచర్ రాజేష్ గౌతమ్ మృతి కేసులో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున టీచర్‌ను చితకబాదిన ఈకో కారు కొంతదూరంలో వ్యాగన్ఆర్ కారుతో వెళుతున్నట్లు సౌత్ ఏడీసీపీ అంకిత శర్మ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఈకో డ్రైవర్ అదే వ్యాగన్ఆర్ కారులో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments