బెజ‌వాడ‌లో భారతీయ జనతా పార్టీ ప్ర‌జాగ్ర‌హ స‌భ ఏర్పాట్లు ప‌రిశీల‌న‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (17:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ విజ‌య‌వాడ‌లో భారీ స‌భ‌కు ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌భుత్వంపై ప్రజాగ్ర‌హ సభ ఏర్పాటు పనులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు పర్యవేక్షించారు. ఈ నెల 28న సిద్దార్థ గ్రౌండ్లో నిర్వహించినున్న సభా నిర్వణకు అవసరమైన చర్యల‌పై చర్చించారు.
 
 
ప్ర‌జాగ్ర‌హ సభకు వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారం ఇవ్వడం, వేదిక వద్ద ఏర్పాట్లుపై సోము వీర్రాజు పలు సూచనలు చేశారు. జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో ఇన్ ఛార్జ్ సునీల్ దేవదర్ జీ ,
బిజెపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెవైఎం రాష్ట్ర. అధ్యక్షుడు సురేంద్ర మోహన్, విజయవాడ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం తదితరులు సోమువీర్రాజు వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments