Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితాల్లో రంగులు నింపాలి.. భవనాలకు రంగులు వేయడం కాదు : జీవీఎల్

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొట్టికాయలు తప్పవని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. పంచాయతీ భవనాలకు అధికార వైకాపా పార్టీ జెండా గుర్తులను వేసిన కేసులో సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు మరోమారు భంగపాటు తప్పలేదు. 
 
ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీనిపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైందన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వంమొండిగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వం తెలుసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సింది ప్రజల జీవితాల్లో రంగులు నింపడమే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం కాదని జీవీఎల్‌ పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments