Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిజినాలిటీ లేని రాజకీయ నేత చంద్రబాబు : సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (12:46 IST)
ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో ఒరిజినాలిటీ లేని నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నరు. గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 30కు మించి సీట్లు రావని తాను ఎపుడో చెప్పానన్నారు. ఎందుకంటే.. చంద్రబాబుపై నిజాయితీ లేదన్నారు. 
 
ఇకపోతే, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల గతంలో బీజేపీ, ఇపుడు జనసేన పార్టీలు తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. గత ఐదేళ్ళ కాలంలో ప్రజాగ్రహం తీవ్రంగా పెరిగిందన్నారు. సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌నే చొక్కా చినిగి పోయేలా కొట్టారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
అదేసమయంలో అత్యంత క్లిష్టసమయంలో జగన్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్నారు. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇప్పటివరకు 1996 ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో బీజేపీ ఇపుడిపుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments