Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ప్రణమిల్లింది పార్లమెంట్‌కు కాదు... ప్రధాని నరేంద్ర మోడీకి

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:35 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ హాలులో అడుగుపెట్టే ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు తాకుతూ నమస్కరించారు.
 
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రాఫెల్ డీల్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేంత పెద్దోళ్లం కాదని, కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగిన శాండ్, ల్యాండ్ స్కాం గురించి మాట్లాడతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments