Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ అప్రమత్తంగా లేకుంటే.. ఆయన్ను తాకట్టు పెట్టేస్తారు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (16:52 IST)
ఏపీ గవర్నర్ అప్రమత్తంగా ఉండకపోతే, ఆయనను.. ఆయన ఉండే ఇంటిని కూడా కూడా తాకట్టు పెట్టేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా చూడాలని మనవి చేశారు. ఇటీవ‌ల రాష్ట్ర అప్పుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పేరును ఒప్పందాల్లో ప్ర‌స్తావించ‌డంపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ రెడ్డి స‌మ‌ర్ధించ‌డాన్ని ఆయ‌న ఖండించారు.
 
 
విశాఖ‌ప‌ట్నం రుషికొండలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్‌కి సమయం లేదని విమర్శించారు. ఇది చాలా అన్యాయమని... హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీటీడీ ఆలయాన్ని పదిరోజుల్లో ప్రారంభించాలని... లేకపోతే నిరసన చేపడతామన్నారు. రుషికొండలో పర్యావరణాన్ని తూట్లు పొడిచి నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments