Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై వేలాడిన లారీ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (17:20 IST)
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి నదిపై వున్న రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న లారీ , ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి పుట్ పాత్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేగాకుండా నుజ్జునుజ్జు కావడంతో లారీ బ్రిడ్జిపై నుంచి వేలాడుతోంది. 
 
ఏ క్షమమైనా నదిలో పడిపోవడానికి సిద్దంగా ఉండటంతో, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంబించాయి. డ్రైవర్ రాంబాబు, క్రీనర్‌లు  వ్రేలాడుతున్న లారీ నుంచి నెమ్మదిగా బ్రిడ్జిపైకి ఎక్కి  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని లారీని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments