Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట...

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:32 IST)
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో, విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. విజయలక్ష్మి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదేవిధంగా చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అలాగే, గత టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారంటూ పలువురు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments