Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల కుమార్తెకు హైకోర్టులో ఊరట...

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:32 IST)
ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. నరసరావు పేటలో నమోదైన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో, విజయలక్ష్మిని అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. విజయలక్ష్మి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అదేవిధంగా చంపేస్తామని బెదిరించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
అలాగే, గత టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడ్డారంటూ పలువురు మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments