Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ మృతి వెనుక అనేక అదృశ్య శక్తులు : భూమన ఆరోపణ

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక అనేక అదృశ్యశక్తులు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (09:36 IST)
దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక అనేక అదృశ్యశక్తులు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ మృతి వెనుక అనేక శక్తులున్నాయని, విచారణకు డిమాండ్‌ చేసినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమాత్రం స్పందించలేదన్నారు. 
 
పనామా, గ్వాటిమాలా దేశాల అధ్యక్షులు తమతమ దేశాల్లోని చమురు ఉత్పత్తులపై అమెరికా గుత్తాధిపత్యాన్ని ఎదిరించి విమాన ప్రమాదాల్లో మరణించిన ఉదంతాలను ప్రస్తావించారు. అదేతరహాలో రాష్ట్రంలోని గ్యాస్‌ నిక్షేపాలు ఇతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే వైఎస్‌ కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారన్నారు. ఆయన మరణం వెనుక అనేక శక్తులు కలసి పనిచేశాయని, విచారణ జరిపించాలని తాము ఎంత గొంతు చించుకున్నా అప్పటి యూపీఏ ప్రభుత్వంగానీ, సోనియా గాంధీగానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments