Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజాయితీపరుడు.. జగన్‌కు విజయసాయికి లింకేంటి? భూమా నాగిరెడ్డి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పెట్టాలని కోరడానికి మేమంతా ఆయన వద్దకు వెళ్లాం. మేం గెలిపించి తీసుకొస్తామని చెప్పినా ఆయన వినలేదన్నారు. 
 
అటువంటి గెలుపు అవసరం లేదని, పోటీ అక్కర్లేదని చెప్పారు. నిర్ణయం మాకు వదిలిపెడుతూనే తనకు మాత్రం పోటీ పెట్టడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇటువంటి వైఖరి తీసుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. జగన్ తన ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తన ఆడిటర్‌ను ఎంపీగా పెట్టడం ఏమిటి? పార్టీకి, ఆయనకు ఏం సంబంధం? ఇక పార్టీలో పనిచేసే నాయకులు ఏం కావాలి' అని నాగిరెడ్డి ప్రశ్నించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments