Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజాయితీపరుడు.. జగన్‌కు విజయసాయికి లింకేంటి? భూమా నాగిరెడ్డి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగో రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తాము గట్టిగా కోరినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదని, వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని పెట్టాలని కోరడానికి మేమంతా ఆయన వద్దకు వెళ్లాం. మేం గెలిపించి తీసుకొస్తామని చెప్పినా ఆయన వినలేదన్నారు. 
 
అటువంటి గెలుపు అవసరం లేదని, పోటీ అక్కర్లేదని చెప్పారు. నిర్ణయం మాకు వదిలిపెడుతూనే తనకు మాత్రం పోటీ పెట్టడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఇటువంటి వైఖరి తీసుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. జగన్ తన ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తన ఆడిటర్‌ను ఎంపీగా పెట్టడం ఏమిటి? పార్టీకి, ఆయనకు ఏం సంబంధం? ఇక పార్టీలో పనిచేసే నాయకులు ఏం కావాలి' అని నాగిరెడ్డి ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments