Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా పెట్రో వడ్డన.. లీటరు ధరపై రూ.2.58 పైసలు

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:15 IST)
గత మే నెలలో పెరిగిన పెట్రో, డీజిల్ ధరలను మంగళవారం మరోసారి పెంచారు. ఈ సారి లీటర్ పెట్రోల్‌పై రూ.2.58 పెంచగా డీజిల్‌పై రూ.2.26 పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. గతంలో మే 17వ తేదీ పెట్రో, డీజిల్ ధరల్ని పెంచిన కంపెనీలు, జూన్ ఒకటో తేదీన మరోమారు పెంచాయి. పెట్రోల్, డీజిల్... రెండింటి ధరలను రెండున్నర రూపాయల మేర పెంచుతూ ప్రజలపై తీవ్రభారం మోపాయి.
 
తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ.65.60, డీజిల్ రూ.53.93 వసూలు చేస్తారు. పెంచిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్ మారకం విలువల వల్లే ధరలు పెంచినట్లు ఐఓసీ వెల్లడించింది. కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.2.72 పెరిగి రూ.69.89 కి చేరుకోగా,లీటర్ డీజిల్ ధర రూ.2.48 పెరిగి రూ. 58.74కు చేరింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments