Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (19:49 IST)
ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు, నేతలకు పనిపాట లేకుండా, ప్రతిపక్షాల మీద పాటిస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ మూడేళ్ళ కాలంలో ఒక్క వైసిపి ఎమ్మెల్యే అయిన ఈ అభివృధ్ధి పని చేసానని కాలర్ ఎగరేసి చెప్పగల పరిస్థితి ఉందా…? అంటూ ఆమె నిలదీశారు. 
 
వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలలో బాగా చర్చ జరుగుతోందన్నారు. వైసిపి అధికార్లలోకి రావడానికి బాగా పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరుతో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 
 
వైసిపి ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇద్దరు పెత్తనం చేసారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఇలా అన్ని గెలిచిన అభివృద్ది సున్నా అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments