వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (19:49 IST)
ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు, నేతలకు పనిపాట లేకుండా, ప్రతిపక్షాల మీద పాటిస్తున్నారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ మూడేళ్ళ కాలంలో ఒక్క వైసిపి ఎమ్మెల్యే అయిన ఈ అభివృధ్ధి పని చేసానని కాలర్ ఎగరేసి చెప్పగల పరిస్థితి ఉందా…? అంటూ ఆమె నిలదీశారు. 
 
వైసిపి ప్రభుత్వ పాలనపై ప్రజలలో బాగా చర్చ జరుగుతోందన్నారు. వైసిపి అధికార్లలోకి రావడానికి బాగా పని చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త పీఆర్సీ పేరుతో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 
 
వైసిపి ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇద్దరు పెత్తనం చేసారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు ఇలా అన్ని గెలిచిన అభివృద్ది సున్నా అని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments