Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలైకు డోలి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న చిరంజీవి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత శబరిమలై పుణ్యక్షేత్రానికి వెల్లారు. భక్తులు, అభిమానుల తాకిడి దెబ్బకు ఆయన కొండపైకి నడిచి వెళ్లకుండా, డోలిలో పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా షేర్ చేశారు. 
 
"చాలా యేళ్ల తర్వాత శబరిమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే, భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురిచేయకుండా, డోలిలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలకుతోడు మంచి అనుభూతిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అంటూ ట్వీట్ చేసారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments