Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరింది అందుకే: తేల్చి చెప్పిన అఖిలప్రియ సోదరుడు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (13:12 IST)
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి సోదరుడు భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రధాని మోడీ సమర్థ పాలన.. బీజేపీ భావాలునచ్చే తాను భారతీయ జనతా పార్టీలో చేరినట్లు తేల్చి చెప్పారు.
 
తనకు టీడీపీలో ఎలాంటి సభ్యత్వం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని 2024 నాటికి ఏపీలో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యమని కిశోర్ రెడ్డి జోస్యం చెప్పారు. తాను ఎలాంటి పదవులు ఆశించి బీజేపీలోకి చేరలేదని వివరణ ఇచ్చారు. 
 
దివంగత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడైన కిశోర్ రెడ్డి గతంలో సోదరి అఖిలప్రియకు అండగా ఉంటూ తెదేపా తరపున పనిచేశారు. ఆయన బీజేపీలో చేరడంతో ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త గ్రూపులు మొదలయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments