Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:35 IST)
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగివుంటే బాధ్యులు రక్తం కక్కుకుని చనిపోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగివుంటే ఈ మహా పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి. శ్రీవారిని అదే కోరుకుంటున్నా అన్నారు. 
 
రాష్ట్రంలో వైకాపా, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా శాశ్వతంగా కనుమరుగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని, ఇందుకోసం సాక్షాత్తూ ఆ శ్రీవారిని పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments