Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాధి తవ్వుకుని అందులోనే అన్న‌దాత‌ల వినూత్న నిర‌స‌న‌

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:00 IST)
రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. 
 
తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుల‌కు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు భూ సమాధి ఉద్య‌మాన్ని చేపట్టారు.
 
సమాధిలా తవ్వి అన్నదాతలు అందులో కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా చెబుతున్నారు.
 
2016 డిసెంబర్‌ 2న మండోలా సహా ఆరు గ్రామాల రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రారంభించారు. ఇపుడు వినూత్నంగా సమాధి తవ్వుకుని ఆందోళనకు దిగటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments