నవంబర్‌ 8 నుంచి భవానీల మాలధారణ

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (20:22 IST)
భవానీల మాలధారణ కార్యక్రమం నవంబర్‌ 8 నుంచి ప్రారంభమవుతుందని దుర్గగుడి ఇ.ఒ. సురేశ్‌ కుమార్‌ చెప్పారు. డిసెంబర్‌ 18 నుంచి 22 వరకూ భవానీల దీక్ష విరమణ ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఏడాది కనీసం 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశామన్నారు. దసరా ఉత్సవాల్లో దుర్గ గుడికి 13.67 కోట్ల రూపాయిల ఆదాయం లభించిందని ఆయన అన్నారు.
జాతీయ సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాల గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరము సఫాయి కర్మాచారిస్ చైర్ పర్సన్ మన్హర్ వల్జిభాయ్ జాలకి వేదపండితులు వేదాశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదము, చిత్రపటమును అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments