Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న లబ్ధిదారులకు వచ్చే నెలలో పింఛన్‌

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (07:57 IST)
లాక్‌డౌన్‌ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఈ నెల పింఛన్ తీసుకోలేకపోయిన వారికి శుభవార్త! ఈ నెల పింఛన్ తీసుకోలేకపోయామే అని బాధ పడాల్సిన పనిలేదు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఏప్రిల్‌ 1, 2, 3 తేదీల్లో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్‌ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టత ఇచ్చారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఈ నెలలో పింఛన్‌ తీసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలాంటి వారికి మే నెలలో రెండు నెలల పింఛన్‌ కలిపి ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments